తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామము కలదు. ఆ గ్రామములో 1911 సంవత్సరములో గ్రామములోని పెద్దలు, యజ్ఞయాగా దీక్షితులు, వేదాధ్యయన తత్పరులు అయిన బ్రహ్మంగోత్తములు సంప్రదాయసిద్దముగా శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిరి. ఇది చాల మహిమగల దేవత కార్యక్రమము. ఈ నవరాత్రి ఉత్సవములలో శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణపతిని, శ్రీ రుక్మిణి సత్యభామ సహిత గోపాల క్రిష్ణ మూర్తిని ఆవాహన [...]
సెప్టెంబరు 17th, 2010 నాటి టపాలు
శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి గురించి సవివరముగా
Posted in చింతామణి గణపతి on 17/09/2010 | Leave a Comment »
శ్రీ చింతామణి గణపతి వారి భవన నిర్మాణ కార్యక్రమము
Posted in శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణపతి భవన నిర్మాణము on 17/09/2010 | Leave a Comment »
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామమునందు ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి భవన నిర్మాణము కొరకు శ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం గారి కుమారులు వెంకట విశ్వేశ్వర సత్యనారాయణ మూర్తి , సర్వేశ్వర శాస్త్రిగారి కుమారులు లక్ష్మి నరసింహ మూర్తి , సోమేశ్వరరావు మరియు శ్రీ గోరుగంతు ఆక్కుభొట్లు గారి కుమారులు వెంకట సుబ్బారాయుడు , చంద్రుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకట శివుడు, సాంబ శివుడు,విశ్వనాధం,గణపతి గ్రామమధ్యలో [...]
